Skip to main content

Posts

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మహిళలు అందరూ ఒక్కటే వర్గమా?

ప్రజాస్వామ్యం అంటే ప్రజల శక్తి, కానీ కొన్నిసార్లు అదే పేరుతో యువత దారి తప్పుతోంది.

న్యాయం ఆలస్యం అయితే అది అన్యాయమే అవుతుంది.

పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి

హక్కులు అనుభవించడం ఒక దశ మాత్రమే, ఆ హక్కులను కాపాడటం నేటితరం యొక్క నిజమైన బాధ్యత.

రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు ఇచ్చింది. కానీ ఆ హక్కులు అందరికీ సమానంగా అందకపోవడం మనం ఆలోచించాల్సిన విషయం.

పట్టభద్రుల్లో ఎక్కువ మంది పరిశ్రమల ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నది కాదనలేని సత్యం.

విద్యను వ్యాపారం చేస్తున్నది ఎవరు...?

ప్రశ్నించడం ఆగిన చోట - ఆలోచన ఆగిపోతుంది.అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చింది అమ్ముకునే దానికేనా...? చెప్పండి...!

భారత రాజ్యాంగం ద్వారా బాగుపడ్డవారు పీడిత జాతుల విముక్తి కోసం కృషి చేయాలి

మనిషికి ఙ్ఞానం లేనప్పుడు మోసపోయామంటే ఏమో అనుకోవచ్చు

ఈ దేశంలో వీర్యానికి, కులం, పేదరికం ఒకటేమిటి...? ఏదైనా అంటగడుతారు.

తరతరాలుగా అంటరాని తనం, అవమానాలు, భూమి లేమి తనం నుండి విముక్తి కావడం ఎప్పుడు...?

ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రతి పక్ష నేతను చూస్తున్నారు.

దేవుడా నీకు తెలివి మతి ఉండే నా తలరాత ఇలా రాసావా...?

చదువుకొన్న వారికి ఉద్యోగం, ఉపాధి, లేదు.

బీసీ లెక్కలు సరిగాలేవని అంటున్న బీజేపీ పార్టీ మీరు అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయడం లేదో స్పష్టం చేయాలి.

ఆరోగ్య శ్రీ ,పీజురీఎంబర్స్ మెంట్, ఇంకా అనేక పథకాలల్లో పేదల వాటా లేదా..?

రాజ్యాంగం రాసింది అందరి కోసం ఐనప్పటికీ అది కొందరికి ఉపయోగపడుతుందన్నా మాట మాత్రం వాస్తవం.

విచారణ కోసం దర్యాప్తు సంస్థలు పిలిస్తే ఎందుకు కోర్టు కెల్లారు..?

ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్ల రేసింగ్ సంస్థ తో ఒప్పందం రద్దు జరిగి నష్టం వాటిల్లిందని కేటీఆర్ అంటున్నారు.