Skip to main content

Posts

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

కొన్ని వేల పేజీలున్న పుస్తకాన్ని ఒక్క నిమిషంలో పాట ప్రజల ముందు ఆవిష్కరిస్తుంది...!

రైతులంటే ఎవరు కేసీఆర్ ? రైతులంటే భూమి ఉన్నవారా? భూమిని దున్నేవారా?

అధికారంలో ఉన్నప్పుడు ఒకతీరు...! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడుతారు,..! గొడవలకు దిగుతారు....!

ఒక ముఖ్యమైన విజ్ఞప్తి...!

తెలంగాణ ఉద్యమకారులతో సహా, తెలంగాణా ఉద్యమాన్ని నడిపిన కోదండరాం లాంటి వారినే రోడ్డుపాలు జేసిన చరిత్ర మన తెలంగాణ పాలకులది....!

పక్కోని సంపాదన చూసి నిజాయతీ గల అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు...!

కూలీలైన,ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా కులం వల్ల ఎవ్వరికీ ఈ దుస్థితి తప్పడం లేదు...!

ఈ దేశంలో ప్రస్తుతం పరిపాలనలో ఉన్నా పాలకులకు డార్విన్ సిద్ధాంతం ఎక్కడ ఇబ్బందిగా మారిందో...!

న్యాయ వ్యవస్థలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది...!

బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చెయ్యక కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.

దేశంలో, రాష్ట్రంలో నిత్యం ఏమిటి ఈ గోళా....?

ప్రపంచంలో ఎంతో చైతన్య వంతమైన రాష్ట్రంగా దేశంలో తెలంగాణ కు ఎంతో ఘనకీర్తి ఉంది.

ఉన్నత చదువులు చదివి ఏమి లాభం, నాకు ఉద్యోగం లేదు.....?

ప్రభుత్వవాలు ఇలాంటి సేవలు ప్రజలకు చేయడం వల్ల యువత ఆరోగ్యం నాశనమైపోయి ఆసుపత్రిపాలు అవుతున్నారు..

అతడి పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు.

ప్రభుత్వ ప్రధాన పరిశ్రమలు ప్రైవేటు పరమైనప్పటికి ప్రజల కోసం ఎన్నికైనా ఎమ్మెల్యేలు, ఎంపి లకు పట్టింపు లేదు...!

ఈ దేశంలో వాస్తవాలు రాస్తే , మాట్లాడితే జైలుకు పంపుతారు...!

ఈ దేశంలో అందరూ లక్ష్మిదేవిని పూజిస్తారు...! కానీ లక్ష్మిదేవి మాత్రం ఈదేశంలో ఉండనంటుంది...ఎందుకు....?

ఏదో మతలబు ఉంది...!

కపిలవస్తు నగరాన్ని ఓదిలి మహభినిష్క్రమణ చేసింది నిజం...!

వారికి ప్రేమించడమే తెలుసు...!

ప్రేమించకుండా ఉండటం సాద్యమైతదా....?

మీరెప్పటికి మాకు నేతలు కారు...! కాబోరు....!

అమ్మ పై అత్యాచారం చేసే వారు సత్పరివర్తన కల్గిన వరా....?

అదానీ గ్రూప్ చేస్తున్న వ్యాపారం వల్ల దేశంలోని పేదలకు ఏమైనా ఉపయోగం ఉందా ..!

ఈ దేశ శ్రమజీవికి పుట్టిన ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి...!