Skip to main content

Posts

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

గదిలో చీకటి ఉంటే ఎంత ప్రార్దన చేసినా వెలుగురాదు....!

మెజార్టీ ఓటర్లు ఉన్నా రాజ్యాధికారం మాటెత్తని బీసీలు...!

అబద్ధం దర్జాగా బ్రతికి ఎదో ఒకరోజు చస్తుంది...!

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు ముగిసింది....!

మొన్న రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నష్టాల్లో ఉందని కోకాపేట భూములు అమ్మిన కేసీఆర్...!

నేటి భారత రాజకీయ వ్యవస్థ ధనస్వామ్య వ్యవస్థగా మారిపోయింది....!

గత ఎన్నికల్లోనే బీసీలను మోసం చేసిన కేసీఆర్....!

తెలంగాణ రాష్ట్ర సమితి లో పనిచేస్తున్న నా రక్త బందువులారా...!

పీజు రియంబర్స్ పథకం బీసీల బాగుకోసం కానే కాదు...!

ప్రియమైన ఓటరు మహాశయులారా...!

ఈ దేశంలో ప్రేమించు కుంటే... చావనైనా చావాలి.. లేదా చంపైనా వేస్తారు....!

కులాన్ని ధ్వంసం చేయకుండా కులన్నోద హత్యలు ఎప్పటికి ఆగిపోవు....

బీసీలు అడిగితే పాలకులు రిజర్వేషన్లు ఇవ్వరు..!

భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయిన సరే... కత్తి పద్మారావు లాంటి వారిని చట్ట సభలకు పంపే దమ్ము ఉందా ...!

ధర్మంగా ఎన్నికల్లో గెలవాలంటే మెజార్టీ రావాలి...! కానీ ఎన్నికల్లో గెలుపొందిన వారికి 100% ఓట్లు వస్తున్నాయా...?

తెలంగాణ లో ఫ్రెండ్లి పోలీసన్న సంగతిని... అడ్డగుడూరు పోలీసులు మరిచారు...!