Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

కులాన్ని ధ్వంసం చేయకుండా కులన్నోద హత్యలు ఎప్పటికి ఆగిపోవు....

 





కులాన్ని ధ్వంసం చేయకుండా కులన్నోద హత్యలు ఎప్పటికి ఆగిపోవు....

   కులాన్ని రక్షచుకోవడం కోసం కన్నా పిల్లలను చంపుకునే తల్లి తండ్రులను ఏమనాలి...! 

  కులం మీద ఉన్న ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ....కన్నా పిల్లలపై ఎందుకు చూపలేకపోతున్నారు....? 

  ఈ కుల హత్యాలపై ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఎందుకు స్పందించరు... మీకు ఈ విషయాలపై బాధ్యత లేదా...! 

   కులాంతర వివాహాలు చేసుకోవడం ఈ దేశంలో నేరమా...!

   భారత రాజ్యాంగం పై ప్రమాణాలు చేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఐ, ఏ, ఎస్, ఐ పి ఎస్, లు చేస్తున్న ప్రమాణాలు, ప్రతిజ్ఞలన్ని మోసమేనా...? 

   జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం ముసుగులో హిందు మతోన్మాదులు ఆడిందే ఆట పాడిందే పాట...!

  ఈలాగైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం మరొ పోరాటం చేయవలసిన అవసరం వస్తుందేమొ....అన్నా అనుమానం ఉంది...?       

   మా మతం కాదని బాలేష్-పర్వీనా....!

మా కులం కాదని మంథని మధుకర్....! 

ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక కొడుకును కని  కులం తక్కువ దానికి పుట్టిన బాబు తో ఎప్పటికైనా ఇబ్బందని భావించిన గూడూరు రమేష్  ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను కన్నా కొడుకు దేవన్స్ ను కాల్చి బూడిద చేసి నీనే వారిని కాల్చి చంపానని పోలీస్టేషన్ లో లోగిపోయిన రమేష్ ఎందుకు వారిని చంపారో పరిశోధన చేయాలా...? ప్రభుత్వ అధికారులకు తెలియడం లేదా...! ఎవరాపాలి...! 

ఈ దుశ్చర్యాలను...!

   బాధ్యత లేకుండా తెలంగాణా ప్రభుత్వం నడుస్తుంది....! ఏకంగా ఈ రాష్ట ముఖ్యమంత్రి చండి యాగం చేసి ప్రజల బాగుకోసం యాగం చేస్తే ఈ కులహత్యాలు ఎందుకు జరుగుతున్నాయి...! 

కనీసం ఒక్క మాట ముఖ్యమంత్రి మాట్లాడారు...! 

   కులాంతర వివాహాలు ప్రభుత్వమే జరిపి వారికి రక్షణ కల్పించాలిసిన అవసరం ఎంతైనా ఉంది...!

                                         

                                                  జైభీములతో

                                                బండి మొగిలి,

                                                  న్యాయవాది,

                                              9989602566.




Comments