Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

నేటి భారత రాజకీయ వ్యవస్థ ధనస్వామ్య వ్యవస్థగా మారిపోయింది....!

 


నేటి భారత రాజకీయ వ్యవస్థ ధనస్వామ్య వ్యవస్థగా మారిపోయింది....! 

అందుకే ...!

 నవ భారతం తో పాటు సమసమాజ స్థాపనతో కూడిన కొత్త భారతం అవిష్కరించినప్పుడే నేటి స్వాతంత్ర్య దినోత్సవానికి సార్ధకత ఉంటుంది...!

 అనేక మంది సామాజిక మేధావులు,సామాన్యులు దేశ సంక్షేమం కోసం వారి గుండెచప్పుడు వినిపిస్తున్నారు...!

  ఐనా ఈదేశ పాలకులు ప్రజలకు పథకాలు, పైసలు ఇచ్చి అధికారంలోకి రావాలనే చూస్తున్నారే కానీ.... యువతకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు తయారు చేయడం లేదు....!

     ఈ దేశ ములవాసులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...!

                                           బండి మొగిలి,

                                            న్యాయవాది,

                                         9989602566.



Comments

Post a Comment