జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?
న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది, వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు… జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్రూమ్లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. 2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...


అన్ని పోరాటాలు చేసింది కేవలం దళిత, బహుజనులు మాత్రమే అని రాయడం పచ్చి అబద్దం. పీపుల్స్ వార్ లో ఎందరో రెడ్డిలు ప్రాణాలు కోల్పోయారు. CPI నుంచి peopleswar దాకా నాయకులు రెడ్డీ లే. కోటేశ్వరరావు ది ఏ కులం? గణపతిది ఏ కులం? గద్దర్ను తయారు చేసిన మనిషిది ఏ కులం? Ambedkar పేరుతో మీలాంటి కొందరు అన్ని పోరాటాల్లో ప్రాణాలు అర్పిస్తున్నది బహుజనులే అని రాయడం అర్థం లేనిది. అవగాహనా రాహిత్యం. విప్లవ పోరాటం కుల, మతాలకు అతీతం.
ReplyDelete