Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
వంద రోజుల్లో నల్లధనం వెలికి తీయకపోతే నన్ను ఉరితీయండి.
భూర్జువా పార్టీల నేతలు ప్రజలను రెచ్చగొట్టి, వారిని మోసం చేసి ఓట్లు వేసుకోవడం కోసం కొన్ని సవాళ్లు చేస్తుంటారు....!
వంద రోజుల్లో నల్లధనం వెలికి తీయకపోతే నన్ను ఉరితీయండి...!
అని అన్న ఈ దేశ ప్రధాని..! అదే పీఠం మీద ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా కూర్చొని ఉన్నారు...!
ఆ పని చేయలేక నిస్సాయుడిగా మిగిలిపోయారు...!
ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షలు రూపాయలు వేస్తాన్నాన్న ఆ పెద్దమనిషి నిజాయితీని ఏమని పిలుస్తాం....!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హత్యలు, లైంగిక దాడులు, కిడ్నాప్లు, దళితులపై దాడులు అత్యధిక సంఖ్యలో జరుగుతున్నాయి...!
వాటికి బాధ్యులైన వారు దేశ ప్రజలను ఉద్దేశించి వివరణ ఇవ్వాలి కదా....?
మరి ఏమైంది...!
ఈ దేశంలో పన్ను చెల్లింపు దారుల డబ్బును వివిధ బ్యాంకుల్లోంచి దోచుకొని పారిపోయిన భారతీయ వ్యాపారవేత్తలు, ముఖ్యంగా 28 మంది ఉన్నారు...!
వీరిలో ఒక ముస్లింలేడు, ఒక్క దళితుడు లేడు, బహుజనులు లేరు, నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు ఉన్నారా...! అంటే వాళ్లు కూడా లేరు...?
మరి ఎవరు ఉన్నారంటే...!
కేవలం గుజరాత్ కు చెందిన వారే అందరూ ఉన్నారు...!
వీరంతా కలిసి దోచుకున్నది పది లక్షలు కాదు నాయన, 10 లక్షల కోట్లు మాత్రమే...!
మరి ఈ దేశానికి కాపాలదారు ఏమైయ్యాడు...? ఇంకా చాయ్ పట్టుకొని తిరుగుతున్నాడా...? లేక దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడా...?
లేక దేశీయ సంస్థల్లి ప్రైవేటు వారికి అమ్ముకుంటూ కలియ తిరుగుతున్నాడా...?
పాలకులు ఏమయ్యారు...? వ్యవస్థలేమయ్యాయి...?
దేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాల్లో ఈ దేశాన్ని ఏ సముద్రంలో ముంచబోతున్నారు...?
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps
మీలాంటి వారు చట్ట సభలో ఉండాలి అన్న
ReplyDeleteWell said Anna.
DeleteIt's truth...
Nice question from your thoughts
DeleteFact said uncle, but who is going to ask, even opposition leaders are not in the track, state leaders are busy in safeguarding their positions and properties.
ReplyDeleteIt's a simple theory followed by central people..
Just take out their food then they will be busy in earning it at any cost, therefore they forgot the questioning right... so simple..